గిద్దలూరు: అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళం

63చూసినవారు
గిద్దలూరు: అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ నిర్వహణకు రూ. 25 వేలు విరాళాన్ని ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు నంద్యాల ఖాసిం వలి సోమవారం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి సోమవారం చెక్కు రూపంలో అందించారు. అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళం అందించిన నంద్యాల ఖాసిం వలిని ఎమ్మెల్యే అభినందించారు. పేదలకు కడుపునిండా భోజనం పెట్టే అన్న క్యాంటీన్ నిర్వహణకు ప్రజలు చేయూతనివాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్