బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి

74చూసినవారు
బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి
గిద్దలూరులోని జ్యోతిరావు పూలే పార్క్ లో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొర్రి పిచ్చయ్య మాట్లాడుతూ "అందరికీ విద్య" అందించాలనే సంకల్పంతో తన సహ ధర్మచారాణి అయిన సావిత్రి భాయి ఫూలేచే బాలికల పాఠశాల స్థాపించి అన్ని వర్గాలకు విద్యను అందించిన గొప్ప వ్యక్తి ఫూలే అని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్