మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

57చూసినవారు
మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఏపీ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం అమరావతి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరువురు గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. తన శాఖకు సంబంధించిన అంశాలలో నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని అశోక్ రెడ్డి కోరారు. మంత్రి లోకేష్ తన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో చెప్పారు.

సంబంధిత పోస్ట్