పాముకాటుకు యువతి మృతి

51చూసినవారు
పాముకాటుకు యువతి మృతి
పాముకాటుకు ఓ యువతి మృతి చెందిన విషాద సంఘటన కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న యువతి లక్ష్మిని పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆ యువతని రక్షించేందుకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి వాహనంలో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

సంబంధిత పోస్ట్