![](https://media.getlokalapp.com/cache/a9/3f/a93f3b8ade753611f4a22cacf9c67df9.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
సత్తుకుపాడు లో ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి వీరాంజనేయ స్వామి
జరుగుమల్లి మండలం సత్తుకుపాడు గ్రామంలో సోమవారం ఉచిత ఇసుక రీచ్ ను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. అయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కార్మికులు పడిన బాధలను చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్మికుల కోసం ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొని వచ్చారని అన్నారు.