పోలేరమ్మ ఆలయ హుండీ లెక్కింపు

81చూసినవారు
పోలేరమ్మ ఆలయ హుండీ లెక్కింపు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని కామేపల్లి గ్రామంలో వెంచేసి యున్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగిందని ఆలయ నిర్వహణ అధికారి శివశంకర్ తెలిపారు. 8 నెలల 15రోజులుకు గాను 29, 39, 968 /- రూ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో కందుకూరు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆలయ ఈ ఓ, ఆలయ చైర్మన్ ధర్మకర్త మండలి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్