కొత్తపట్నం తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ

55చూసినవారు
కొత్తపట్నం తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ
కొత్తపట్నం తీర ప్రాంతాలను, నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం జరిగే ప్రక్రియలో ఎలాంటి అపశృతులు, అవాంతరాలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్