ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలి

77చూసినవారు
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలి
ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నోడల్ అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్