వైయస్సార్ కు నివాళులర్పించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్

71చూసినవారు
వైయస్సార్ కు నివాళులర్పించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్
చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో సోమవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలను తీసుకొని వచ్చిన మహానీయుడని ఆయనను కొని ఆడారు.

సంబంధిత పోస్ట్