ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి లేదని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం మద్దిపాడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, దానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్