మానవహక్కులపై అవగాహన అందరూ తెలుసుకోవాలి.

73చూసినవారు
మానవహక్కులపై అవగాహన అందరూ తెలుసుకోవాలి.
రాజ్యాంగం, మానవ హక్కుల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం వుందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జస్టిస్ పి. సురేష్ కుమార్, ఉమెన్స్ వింగ్ అధ్యక్షులు ఫిలోమినా అన్నారు. ఆదివారం రాత్రి పుల్లలచెరువు మండలంలోని మర్రివేముల గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రజలకు మానవ హక్కులపై వారు అవగాహన కల్పించారు. రాజ్యాంగ ఆర్థికల్స్, ప్రాధమిక హక్కులు తదితర విషయాలు గురించి ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్