రామ్మోహన్, పెమ్మసానికి కేంద్ర మంత్రి పదవులు

76చూసినవారు
రామ్మోహన్, పెమ్మసానికి కేంద్ర మంత్రి పదవులు
ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠకు తెర పడింది. యువ మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి పదువులు ఖరారయ్యాయి. అలాగే మిత్ర పక్షాల్లో జేడీఎస్ నేత కుమార స్వామికి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్