మనవరాలిపై అత్యాచారం.. వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష

83చూసినవారు
మనవరాలిపై అత్యాచారం.. వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష
AP: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. శ్యామ్ సుందర్ అనే వ్య‌క్తి ఎవరు లేని సమయంలో ఐదో తరగతి చదువుతున్న సొంత మనవరాలిపై ప‌లు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖలోని మల్కాపురం పీఎస్ పరిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనిపై కేసు న‌మోదు కాగా.. తాజాగా కోర్టు విచార‌ణ జ‌రిపింది. శ్యామ్ సుందర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌రిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్