బానిస సంకెళ్లలో రాయ‌ల‌సీమ‌: ప‌వ‌న్‌

1066చూసినవారు
బానిస సంకెళ్లలో రాయ‌ల‌సీమ‌: ప‌వ‌న్‌
రాయలసీమ ప్రాంతం బానిస సంకెళ్లలో ఉండిపోయిందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. "చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు. కానీ, సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోసారి వైసీపీ వస్తే ఈ ప్రాంతంలో ఇంకేమీ మిగలదు. జగన్‌ గుంపు నుంచి సీమను రక్షించుకోవాలి. వైసీపీ నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు." అని ప‌వ‌న్ విమ‌ర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్