ఇటీవల బదిలీ అయిన కొందరు ఐఏఎస్లకు పోస్టింగులు ఇస్తూ సీఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా..
* ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా లక్ష్మీ షా
* స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు
* టీటీడీ జేఈవోగా గౌతమి
* మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్గా అంబేడ్కర్
* పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డి
* సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగింత.