మాజీ ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరిక

56చూసినవారు
అల్లూరు మండలం గాలి దిబ్బలు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం రాత్రి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా కావలి వైసిపి అభ్యర్థి రామిరెడ్డి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్