షర్మిల మాస్ వార్నింగ్

533చూసినవారు
షర్మిల మాస్ వార్నింగ్
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అల్లరిమూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనీలో ఆమె సభ నిర్వహించారు. అయితే షర్మిలకు అనూహ్య ఘటన ఎదురైంది. ఆమె మాట్లాడుతుండగా సిద్ధం జెండాలు పట్టుకుని అల్లరిమూకలు అలజడి సృష్టించారు. దీంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సిద్ధమయితే మేము సిద్ధమంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధమని, త్వరలోనే ఇంటికి పంపుతామంటూ షర్మిల సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్