బోగోలులో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

72చూసినవారు
బోగోలు మండలంలోని కమ్మపాలెం, సోమేశ్వరపురం, బిజివి కండ్రిక, ఎస్ జీవి కండ్రిక, జక్కేపల్లి గూడూరు గ్రామాల్లో బుధవారం రాత్రి కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్