రాబోయే ఎన్నికల్లో కృష్ణారెడ్డి గెలుపు ఖాయం: మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కావలి టిడిపి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్