గొప్ప మనిషికి కోడలుగా రావడం నా అదృష్టం మహిమా రెడ్డి

55చూసినవారు
గొప్ప మనిషికి కోడలుగా రావడం నా అదృష్టం మహిమా రెడ్డి
రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. కావలి నియోజకవర్గం లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొడతారని ఆయన కోడలు మహిమా రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ నిష్పక్షపాతంగా గత పదేళ్ళుగా ప్రజలకు ఎంతో సేవ చేసిన గొప్ప మనిషి రామిరెడ్డి అన్నారు. అలాంటి గొప్ప మనిషికి కోడలుగా రావడం అదృష్టం అన్నారు. అలాంటి వ్యక్తి కావలి ఎమ్మెల్యే కావడం కావలి ప్రజలకు అదృష్టం అన్నారు.

సంబంధిత పోస్ట్