కావలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దగదర్తి గ్రామానికి చెందిన పలువురు శనివారం పసుపులేటి సుధాకర్ కు మద్దతు తెలిపారు. అనంతరం కండువాలు కప్పి ఆహ్వానించారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి పసుపులేటి సుధాకర్ తోనే సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కావలి నియోజకవర్గ ప్రజలను కోరారు.