బుచ్చిరెడ్డిపాలెంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

69చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లిలో ఇండియా కూటమి అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం తెలియజేస్తూ, రోడ్ షో నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్