బుచ్చిరెడ్డిపాలెంలో ర్యాలీ చేసిన టిడిపి నేతలు

70చూసినవారు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పర్యటిస్తున్న సందర్భంగా కౌన్సిలర్ ప్రత్యూష, మాజీ ఎంపీటీసీ సుమలత ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి మహిళకు సీటు కేటాయించడం మన అదృష్టమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమ టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్