నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నెల్లూరుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు కోటమిట్ట షాదీమంజిల్ లో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో. షాదీమంజిల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్ధుల్ అజీజ్, వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.