ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో వాలంటీర్లు రాజీనామా

83చూసినవారు
ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో వాలంటీర్లు రాజీనామా
ఉదయగిరి మండలం పరిధిలోని శకునాలపల్లి సచివాలయానికి చెందిన పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. గురువారం తమ రాజీనామా పత్రాలను ఉదయగిరి ఎంపీడీవో ఈశ్వరమ్మకు అందజేశారు. వారు మాట్లాడుతూ. కేవలం ప్రతిపక్షాలు తమపై ఆరోపణలు చేయడంతోనే రాజీనామా చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్