వంద రోజుల్లో చేసిన మంచిని జగన్ జీర్ణించుకోవడం లేదు

64చూసినవారు
వంద రోజుల్లో చేసిన మంచిని జగన్ జీర్ణించుకోవడం లేదు
అనంతపురం రూరల్ లోని నారాయణపురంలో గురువారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం ఈ వంద రోజుల్లో చేసిన మంచిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు నష్టం కల్గిస్తే సహించేది లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్