భారీ వర్షాలకు ఐదు ఎకరాల ద్రాక్ష తోట ధ్వంసం

53చూసినవారు
రాత్రి కురిసిన భారీ వర్షాలకు ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి కి చెందిన రైతు అప్పానాయక్ చెందిన ద్రాక్ష తోట నేలకూలింది. 5 ఎకరాలలో చేతికి వచ్చిన పంట దాదాపు 15 క్వింటాల్ల ద్రాక్ష, అందుకు పూడ్చిన రాళ్లు మొత్తం పడిపోయి రూ. 20 లక్షల నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆడుకోవాలని అధికారులను కోరుతున్నాడు.

సంబంధిత పోస్ట్