ఎయిడ్స్ రోగులను చులకనగా చూడకండి

69చూసినవారు
గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు శుక్రవారం జిల్లా అదనపు వైద్యాధికారిణి డాక్టర్ అనుపమ ఆధ్వర్యంలో గర్భవతులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎయిడ్స్, హెచ్ఐవీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే. అవి మన దగ్గరికి రావన్నారు. ఎయిడ్స్ రోగుల పట్ల చిన్నచూపు లేకుండా, వారితో ఎలా కలిసి జీవించాలో అవగాహన కల్పించామన్నారు.

సంబంధిత పోస్ట్