గురుకుల బాలురు పాఠశాలలో బసచేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

66చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా రోల్ల మండల కేంద్రంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల హాస్టల్ ను శనివారం రాత్రి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలతో కలిసి హాస్టల్లో బస చేశారు. పిల్లలకు కేటాయించిన బెడ్ రూమ్ గదులను పరిశీలించి బెడ్సీట్ ఇచ్చారా లేదా అని ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వాలీబాల్ ఆడారు. అక్కడే పిల్లలతో కలిసి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బస చేశారు.

సంబంధిత పోస్ట్