శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా నరసింహస్వామి ఉత్సవ విగ్రహం ఆలయ మడు వీధిల్లో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా సి డబ్ల్యూసి సభ్యులు రఘువీర స్వయంగా ఉత్సవ పల్లకిని మోసారు. ప్రత్యేక పూజలు చేయించారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.