నిరుద్యోగ నిర్మూలన మహిళలకు భద్రత టీడీపీతోనే సాధ్యం: సవితమ్మ

83చూసినవారు
నిరుద్యోగ నిర్మూలన మహిళలకు భద్రత టీడీపీతోనే సాధ్యం: సవితమ్మ
శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండల కేంద్రంలోని ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ పరిశ్రమ వద్ద ఉపాధి పొందుతున్న మహిళలతో టీడీపీ ఉమ్మడి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ మహిళా సాధికారత, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. మహిళలకు మరింత ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో 2016 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గార్మెంట్స్ ను స్థాపించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్