మరువ పారుతున్న సోమందేపల్లి చెరువు

63చూసినవారు
సోమందేపల్లి మండలం చెరువు మరువ పారి పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంగళవారం సోమందేపల్లి చెరువు నిండి మరువ పారుతోంది. దీంతో చెరువులో నుంచి వర్షపు నీరు పొంగి పొర్లి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

సంబంధిత పోస్ట్