సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులను కలిసిన టిడిపి కార్యదర్శి

60చూసినవారు
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులను కలిసిన టిడిపి కార్యదర్శి
శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె రత్నాకర్ ని శనివారం రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ, అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు, మరియు గ్రీన్ భారత్ చైర్మన్, ఫౌండర్ శంకర్ నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు దసరా శుభాకాంక్షలు తెలియజేసి పూల మొక్కను అందజేశారు. సత్య సాయి జిల్లాలోని ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, శాంతి, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్