టిడిపి నామినేషన్ కార్యక్రమానికి తరలిరండి: పల్లె

1912చూసినవారు
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో, మంగళవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ పల్లె సింధూర రెడ్డి, వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా 18న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కావున ఈ కార్యక్రమానికి6 మండలాలు, పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందినటీడీపీ పార్టీ, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్