ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నన భోజనం ఏర్పాటు చేయాలి

57చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నన భోజనం ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఆర్ వై ఎఫ్ జిల్ల ప్రధాన కార్యదరి్శ భీమేష్, పీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఏఐఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు ఉరవకొండ తహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్