శ్రీ బాల త్రిపుర సుందరిగా దుర్గాభవాని అమ్మవారు

69చూసినవారు
శ్రీ బాల త్రిపుర సుందరిగా దుర్గాభవాని అమ్మవారు
ఉరవకొండలోని స్థానిక రామ్ నగర్లో ఉన్న దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ బాల త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం నుంచి విశేషంగా అభిషేకలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్