సోమందేపల్లి: నివాళ్లు అర్పించిన నాయకులు

78చూసినవారు
సోమందేపల్లి: నివాళ్లు అర్పించిన నాయకులు
సోమందేపల్లి పట్టణానికి చెందిన లింగాయతల శివ, యోగేష్ తల్లి శివమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసిపి నేత రమాకాంత్ రెడ్డి, సోమందేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి, పట్టణ అధ్యక్షులు గోవిందమ్మ గారి శ్రీనివాసులు, పోలేపల్లి హనుమంతు తదితరులు మంగళవారం శివమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్