బొబ్బిలిపేట స్మశాన వాటికి వద్ద బోరు

74చూసినవారు
బొబ్బిలిపేట స్మశాన వాటికి వద్ద బోరు
ఆముదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో గల స్మశాన వాటిక వద్ద గురువారం గ్రామ సర్పంచ్ గొండు రమణమూర్తి ఆధ్వర్యంలో బోరింగ్ తవ్వించినట్లు గ్రామస్తులు తెలిపారు. దహన సంస్కారాలు జరిగేటప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృశ్య బోరింగ్ తవ్వించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతాడ అప్పారావు, ఆమదాలవలస బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ కార్యదర్శి బి పూర్ణిమ, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్