ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే నడుకుదిటి

60చూసినవారు
జి. సిగడాం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ ముద్దాడ గౌరీ, గోవిందరావు, క్రాంతి కుమార్ లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవికుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్