సొంత నిధులతో రహదారికి మరమత్తులు

52చూసినవారు
సొంత నిధులతో రహదారికి మరమత్తులు
లావేరు మండలం శహపురంలో రహదారి మరమత్తు పనులు గురు, శుక్రవారం రెండు రోజులపాటు నిర్వహించారు. శహపురంలో గ్రామానికి చెందిన జనసేన యువనాయకుడు గేదెల గోపి రూ.50,000 తన సొంత ఖర్చుతో ఈ పనులు చేపట్టారు. ఆ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పనులు జరిగాయి. వర్షాలు కురుస్తున్న తరుణంలో రోడ్డుపై గుంతల్లో నీళ్లు చేరుకుని రహదారి ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు చేపట్టడంపై ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్