ఎక్కలలో కూటమి శ్రేణుల ప్రచారం

69చూసినవారు
కంచిలి మండలంలోని ఎక్కలలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధి కూలీల వద్దకు వెళ్లి. ఉమ్మడి మేనిఫెస్టోను వివరించారు. రాష్ట్రం బాగుపడాలంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని రమేష్ అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామ్మోహన్ నాయుడు, అశోక్ లను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్