కంచిలి మండలంలో టిడిపి ప్రచారం

76చూసినవారు
కంచిలి మండలంలోని బెల్లుపడ, రేఖాదేవిపురంలో బుధవారం ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బెందాలం అశోక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్