వైసిపి గెలుపుకు ఐకమత్యంగా పనిచేయాలి

64చూసినవారు
ఇచ్చాపురంలో శనివారం వైసీపీ శ్రేణులు మేము సిద్ధం. మా బూత్ సిద్ధం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పిరియ విజయ, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ఐకమత్యంతో పనిచేసి భారీ మెజారిటీ సాధించాలని తీర్మానం చేసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్