వలస వెళ్లినవారు టిడిపిలోకి తిరిగి వస్తున్నారు

552చూసినవారు
వలస వెళ్లినవారు టిడిపిలోకి తిరిగి వస్తున్నారు
పలాసకాశీబుగ్గ మున్సిపాలిటీ శంఖారావం కార్యక్రమంను 22 వవార్డులో ఆదివారం టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్చార్జి లొడగల కామెశ్వర యాదవ్ మాట్లాడుతూ గతంలో టిడిపి నుంచి వైకాపకు వలస వెళ్ళిన కార్యకర్తలందరూ కోరి సొంతగూటికి చేరుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంనందు చంద్రశేఖర త్యాడి, పైల చక్రధర్, నిత్యానంద పండ, హనుమంతు జోగారావు మరియు జనసేన, బిజెపి, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్