గోరెంటలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటింటి ప్రచారం

50చూసినవారు
పొందూరు మండలం గోరింట గ్రామంలో ఆదివారం సాయంత్రం సభాపతి తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు సంక్షేమ పథకాల కొనసాగింపుకు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా కు మద్దతు పలకాలని ఈ సందర్భంగా పలువురు ఓటర్లను ఆయన కోరారు. వైసీపీ గత ఐదేళ్లలో చేసి చూపించిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్