ఊసావానిపేటలో టిడిపి ఎన్నికల ప్రచారం

57చూసినవారు
ఊసావానిపేటలో ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్, ఆముదాలవలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ ఎన్నికల ప్రచారం సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. ఈ సమావేశం మాజీ కౌన్సిలర్ ఐ విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించారు. టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్