తామాడలో 19 మంది వాలంటీర్లు రాజీనామా

4667చూసినవారు
తామాడలో 19 మంది వాలంటీర్లు రాజీనామా
లావేరు మండలం తామాడ సచివాలయం పరిధిలోని 19మంది గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా స్వచ్చందంగా సోమవారం రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ సీఎం జగన్ 5ఏళ్ల పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ ను, ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్