కోళ్లఫారంలో నాగుపాము హల్చల్

76చూసినవారు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దోమం గ్రామంలోని బోర గన్నయ్య కోళ్లఫారంలో నాగుపాము హల్చల్ చేసింది. ఫారంలోకి వచ్చిన పాము ఓ కొడిని చంపడంతో..అది గమనించిన యజమాని పాముని కొట్టి చంపాడు. కోళ్ల కోసం ఇనుప కంచె వేసిన పాములు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్