నేతేరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ

59చూసినవారు
నేతేరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ
వ్యవసాయ పొలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైన సంఘటన లావేరు మండల పరిధిలోని లక్ష్మీపురం నేతేరు గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను దోచుకెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని రాగి తీగ చోరీ చేశారని, గురువారం ఉదయం పొలానికి వెళ్లిన రైతులు గమనించి విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్