ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకు శుభాలు కలగాలి

589చూసినవారు
ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకు శుభాలు విజయాలు సిద్ధించి ఆయురారోగ్యాలు చేకూరాలని విజయనగరం కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. ఈశ్వరరావు కోరారు. మంగళవారం ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ ఉగాది తెచ్చిన నూతన ఉత్తేజంతో మరింత ఉత్సాహంగా కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు గెలుపుకు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్